వివేకా హత్యకేసు వైసీపీకి చుట్టుకుంటుందా?

On

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యుత్నత న్యాయస్థానం పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఆశ్రయించడంతో దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య […]

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యుత్నత న్యాయస్థానం పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది.

సీబీఐ దర్యాప్తును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఆశ్రయించడంతో దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...