బీకేర్ ఫుల్ బ్రదర్…!

On

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు. మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల […]

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.

మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల జోరుపై భారీగా కోత విధించాయి. బులియన్‌ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చమురు, ఇతర ముడిపదార్ధాల దిగుమతిపై భారత్ ఎక్కువగా ఆధారపడటంతో భారత్ రాబోయే రోజుల్లో పెను సవాలును ఎదుర్కోనుందని పలు ఆర్థిక వేత్తలు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...