పెట్రోలియం డీలర్లకు కమీషన్ పెంచాలని నకిరేకల్ లో బారి ఎత్తున నిరసన..

నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ౼ దైద రవీందర్

On
పెట్రోలియం డీలర్లకు కమీషన్ పెంచాలని నకిరేకల్ లో బారి ఎత్తున నిరసన..

న్యూస్ ఇండియా తెలుగు,(మార్చ్ 29, నల్గొండ జిల్లా ప్రతినిధి బెల్లి శంకర్ ):గత 7 సంవత్సరాలుగా పెట్రోలో - డీజిల్ పై డీలర్ల కు కమీషన్ పెంచకపోవటంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని విద్యుత్ చార్జీలు రెట్టింపు అయినాయని , పెట్రోల్ - డీజిల్ పెట్టుబడులు రెట్టింపు అయినాయని , అలాగే బంకులో పనిచేసేవారికి జీతాలు పెరిగాయి అలాగే పెట్రోల్ బంక్ నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగి డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే పెట్రోల్ - డీజిల్ పై కమీషన్ పెంచాలని కోరుతూ నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ౼ దైద రవీందర్

రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వకుంట్ల విజయ్ కుమార్ రావు,మిట్ట పూర్ణచందర్ రెడ్డి , జయం శ్రీనివాస్ , వేమవరపు నర్సింహులు , బడుగుల నరేందర్ , గజ్జెల శ్రీనివాస్ , భాస్కర్ , విజయలక్ష్మి , నాగయ్య యాదవ్ , విక్రమ్ , శివ , ఆకుల నాగయ్య , రమేష్ , బుద్దా నాగేశ్వరరావు , కొత్తూరు వెంకటేశ్వరరావు , రామ్మోహన్ , సుధీర్ కుమార్ , సునీల్ , లక్ష్మారెడ్డి , నరేష్ , బీరవోలు వెంకట్ రెడ్డి , షేక్ సైదా , వేణు , సి.హెచ్ లక్ష్మినర్సయ్య , శ్రీనివాసరావు , జీ శ్రీనయ్య , శంకర్ తదితర డీలర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Views: 91

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
భారత దేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు...
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు