ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

ప్రతి ఒక్కరు ఓటును తమ విధిగా నిర్వర్తించాలి

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

IMG_20231130_073623

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు జనాలు తీరాలి. పులిగిల్ల గ్రామ సర్పంచ్ తన ఓటును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తమ విధిగా కచ్చితంగా వినియోగించుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఓటు అనే ఆయుధం ప్రజలకు మాత్రమే ఉన్నదని ఆయన తెలియజేశారు.

Views: 95

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి