జనగాం జిల్లా పాలకుర్తి మండలం ధర్దేపల్లి గ్రామంలో

"శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ యువసేన" ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

By Ranjith
On

ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్న వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్రా గారు...

న్యూస్ ఇండియా తెలుగు,

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్ కుమార్,

ఫిబ్రవరి18,

జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా" శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ" యువసేన ఆధ్వర్యంలో రేపు అనగా 19 ఫిబ్రవరి, బుధవారం రోజున సాయంత్రం 5:30 గంటలకు హనుమాన్ దేవాలయం నుండి శోభయాత్ర  ప్రారంభమవుతుంది 7:00 గంటలకి"శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్" విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది, దీనికి వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర గారు విచ్చేసి విగ్రహ ప్రతిష్టాపన లో ముఖ్య అతిథిగా  పాల్గొంటారు, తదుపరి 8:30 కి భోజన కార్యక్రమం కూడా కలదు,కావున ఈ కార్యక్రమంలో దర్దేపల్లి గ్రామ ప్రజలు, యూత్ , నాయకులు  మరియు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము..Screenshot_2025-02-18-18-33-45-94_6012fa4d4ddec268fc5c7112cbb265e7

Read More ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది...! శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది...!!

Views: 210
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News