నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నూతన పట్టు వస్త్ర అలంకరణ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు,ఫిబ్రవరి 11 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):  కట్టంగూర్ మండల కేంద్రము లో కాంగ్రెస్ నాయకులు సోమగానీ రామకృష్ణ సోదరుని కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాజీ జడ్పీటీసీ ప్రస్తుతం ఎంపీటీసీ 2 మాది యాదగిరి గారు నకిరేకల్ సీనియర్ నాయకుడు గంగాధర్ గారు చిన్నారి నా ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రెడ్డిపల్లి సాగర్ పెద్ది యాదగిరి బూరుగు శ్రీను మిట్టపల్లి శివ కేవీ గౌడ్ ధార భిక్షం గుండు పరమేష్ లింగయ్య శేఖర్ స్వామి తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారుIMG-20240211-WA0004

Views: 143

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...