కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

రేపు ముస్తాబాద్‌‌ లో బీఆర్‌‌ఎస్‌‌కు రాజీనామా ప్రకటన.. ప్రెస్ మీట్

On
కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

రాజన్న సిరిసిల్ల, జనవరి28,న్యూస్ ఇండియా

రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో వలసలు ప్రారంభం అవుతున్నాయి. బీఆర్ఎస్‌‌ టూ కాంగ్రెస్‌‌కు బీఆర్ఎస్‌‌ క్యాడర్‌‌ జంప్‌‌ అవుతున్నారు.బీఆర్ఎస్‌‌ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌‌ నేతలు కాంగ్రెస్‌‌ వైపు ఎదురుచూస్తున్నారు. తమను పార్టీలో పట్టించుకోలేదని, గుర్తింపు ఇవ్వలేదని పేర్కొన్నారు.IMG_20240128_205916

ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండ నర్సయ్య బీఆర్ఎస్‌‌ పార్టీకి సోమవారం రాజీనామా చేస్తున్నారు. ఓ ఫంక్షన్‌‌ హాల్‌‌ లో ప్రెస్ మీట్‌‌ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. జడ్పీటీసీ గుండం నర్సయ్య తో పాటు పలువురు సర్పంచ్‌‌లు, మాజీ సర్పంచ్‌‌లు, మాజీ ఎంపిటిసిలు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది.

Views: 20
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి