అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 

రోగులకు వరంగా ప్రభుత్వ దావఖాన

On
అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా కొత్తగూడెం ప్రభుత్వ దావఖాన 

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 8: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లో అరుదైన శాస్త్ర చికిత్సలకు వేదికగా మారుతుంది. బోలెడు అంత డబ్బులు పోసి ప్రైవేట్ లొ హాస్పిటల్ చూయించుకోలేని నిరుపేదలు ఎందరో.. వారికి బాసటగా నిలుస్తూ, మనో ధైర్యం కల్పిస్తూ  ప్రభుత్వ దావఖాన లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు..  ఇటీవల ఎటపాక మండలం బుజ్జిగూడెంకు చెందిన 30 సంవత్సరాల మహిళ రొమ్ము క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ  గత నెల  కొత్తగూడెం సర్వేజనా ఆస్పత్రిలోని వైద్యుల సంప్రదించగా వైద్య పరీక్షలు నిర్వహించి రొమ్ము క్యాన్సర్ గాని నిర్ధారించుకొని,Left breast Modified Radical Mastoidectomy (MRM) అరుదుగా నిర్వహించే శాస్త్ర చికిత్సలో రొమ్ము క్యాన్సర్ చికిత్స ఒకటి కాగా, ఆ మహిళకు ఎడమ పక్క రొమ్ము క్యాన్సర్ ఉండగా, ఆ భాగాన్ని ఆపరేషన్ నిర్వహించి వైద్యులు తొలగించారు . మళ్లీ తిరిగి నేడు  వైద్యులను సంప్రదించగా క్యాన్సర్ సంబంధించి కానీ ఆపరేషన్ సంబంధించి గాని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఓడి , రాంప్రకాష్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అనేస్తేటిస్ట్ మురళీకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ విజయ్ కుమార్, సిబ్బంది స్రవంతి, శిరీష, హేమ, రమేష్ పాల్గొన్నారు.

Views: 338
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్