కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

రేపు ముస్తాబాద్‌‌ లో బీఆర్‌‌ఎస్‌‌కు రాజీనామా ప్రకటన.. ప్రెస్ మీట్

On
కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

రాజన్న సిరిసిల్ల, జనవరి28,న్యూస్ ఇండియా

రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో వలసలు ప్రారంభం అవుతున్నాయి. బీఆర్ఎస్‌‌ టూ కాంగ్రెస్‌‌కు బీఆర్ఎస్‌‌ క్యాడర్‌‌ జంప్‌‌ అవుతున్నారు.బీఆర్ఎస్‌‌ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌‌ నేతలు కాంగ్రెస్‌‌ వైపు ఎదురుచూస్తున్నారు. తమను పార్టీలో పట్టించుకోలేదని, గుర్తింపు ఇవ్వలేదని పేర్కొన్నారు.IMG_20240128_205916

ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండ నర్సయ్య బీఆర్ఎస్‌‌ పార్టీకి సోమవారం రాజీనామా చేస్తున్నారు. ఓ ఫంక్షన్‌‌ హాల్‌‌ లో ప్రెస్ మీట్‌‌ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. జడ్పీటీసీ గుండం నర్సయ్య తో పాటు పలువురు సర్పంచ్‌‌లు, మాజీ సర్పంచ్‌‌లు, మాజీ ఎంపిటిసిలు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది.

Views: 20
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...