కొర్లపాడు గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

On
కొర్లపాడు గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

న్యూస్ ఇండియా తెలుగు, డిసెంబర్ 6 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) :కేతపల్లి మండలం పరిధిలోని కొర్లపాడు గ్రామంలో 67వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామ సర్పంచి ఎడ్ల రమేష్, ఎంపీటీసీ ఎడ్ల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం సర్పంచ్  మాట్లాడుతూ .. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం రచించారు అంటరానితనం కుల నిర్మల కోసం ఎంతో కృషి చేశారు. భారతదేశ చరిత్రలో చిరస్మియంగా నిలిచిన నాయకుడు బిఆర్ అంబేద్కర్ అని అన్నారు కార్యక్రమంలో చెరుకు సైదులు, మాధవన్ శంకర్, సూరారం దినేష్, బొడ్డుపల్లి సంతోష్ కుమార్ ,అనముల రాజు ,కుమ్మరి శ్రావణ్ ,మాధగోని సైదులు, దేవరశెట్టి నాగయ్య, ఎడ్ల ప్రవీణ్ ,అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Views: 174

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...