గ్రామ ఇప్ప కృష్ణ ఆధ్వర్యంలో దామోదర్ రాజనర్సింహ మరియు త్రిషమా గారి పుట్టిన రోజు వేడుకలను మస్లాపుర్లో ఘనంగా జరిపారు
On
న్యూస్ఇండియా (అల్లాదుర్గం ప్రతినిధి జైపాల్ డిసెంబర్5 ) మండలంలోని ముస్లాపుర్ గ్రామంలో రామాలయం టెంపుల్ దగ్గర త్రిష దామోదర్ రాజు నరసింహ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళవారం నాడు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొన్నారు మరియు యువకులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు పాల్గొన్న వారి లో కృష్ణ, కిట్టు, సందీప్, శ్రీశైలం, శివశంకర్, శివ, తదితరులు పాల్గొన్నారు
Views: 29
About The Author
Related Posts
Post Comment
Latest News
జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.
18 Oct 2024 14:54:35
జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.
పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను...
Comment List