కరెంట్ షాక్ తో..... ఎద్దు మృతి

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

On
కరెంట్ షాక్ తో..... ఎద్దు మృతి

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ మండల పరిధిలోని పీర్ల తండాకు చెందిన హరిసింగ్ ఎద్దు ఆదివారం రోజు కరెంట్ షాక్ తో మరణించింది విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఎద్దు మరణానికి కారణమని,గ్రామ ప్రజలు అంటున్నారు,అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కురుతున్నారు.IMG_20231008_221557

Views: 206
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ