ఆగి ఉన్న డీసీఎం ను ఢీ కొట్టిన ఆటో.

గుంజేడుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.

On

ఒకరికి చెయ్యి విరిగి, ముగ్గురికి స్వల్ప గాయాలు.

గుంజేడు ముసలమ్మ జాతరకు వెళ్లి మొక్కలు తీర్చుకొని తిరుగు ప్రయాణం కు బయలుదేరిన కేసముద్రం, మండలం కోరుకొండ పెళ్లి గ్రామంలోని గన్య తండా వాసులు గూడూరు మండలం మరిమిట్ట శివారు ప్రాంతంలో ఆగి ఉన్న డీసీఎంను ఆటో ఢీకొట్టడంతో ఒకరికి సంఘటన స్థలంలోని చేయి విరిగిపోవడం జరిగిందని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయనీ వర్షం రావడంతో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకోగానే అక్కడికి చేరుకొని వెంటనే ఆటోలో ప్రమాదానికి గురైన నలుగురిని గూడూరు మండల సిహెచ్సి కి తరలించి ప్రధమ చికిత్స చేయించడం జరిగిందని మరిమిట్ట గ్రామస్తులు తెలిపారు. ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారిని గార్డెన్ ఆస్పత్రికి తరలించమని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో రాములనే వ్యక్తికి చేయి విరిగిపోవడం, విజేందర్, సొంలు, వెంకటేష్ లకు స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

Views: 38
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి