కంపించిన భూమి..!

On

హైదరాబాద్ లోని గోషామహల్‌లో దారుణం జరిగింది. చాక్నవాడిలో పెద్ద నాలా పైకప్పు కుంగింది. దీంతో నాలాపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్‌ కావడంతో కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలించారు. అయితే నాసిరకం నిర్మాణంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి నిర్మాణాలు భాగ్యనగరంలో మరిన్ని ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

హైదరాబాద్ లోని గోషామహల్‌లో దారుణం జరిగింది. చాక్నవాడిలో పెద్ద నాలా పైకప్పు కుంగింది.

దీంతో నాలాపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్‌ కావడంతో కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలించారు.

అయితే నాసిరకం నిర్మాణంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Read More ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ (NOPRUF) జాతీయ ప్రధాన కార్యదర్శి గా "మాచన"..

ఇలాంటి నిర్మాణాలు భాగ్యనగరంలో మరిన్ని ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...