సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

On
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పి.జానకి దేవి ఈ ప్రకటనలో తెలియజేశారు. డిప్లమా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక సదవకాశం అని తెలియచేసారు. ఈ జాబ్ మేళాలో 5. కంపెనీలు ఎంఆర్ఎఫ్ టైర్స్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ, మహేంద్ర అండ్ మహేంద్ర, ఈఎస్ఎస్ఏఈ,  థింక్ట్రాన్ ఐ సి ఎస్ సిస్టం మొదలగు కంపెనీ వారు పాల్గొంటున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.  WhatsApp Image 2025-04-18 at 4.54.02 PM

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.