సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

On
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పి.జానకి దేవి ఈ ప్రకటనలో తెలియజేశారు. డిప్లమా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక సదవకాశం అని తెలియచేసారు. ఈ జాబ్ మేళాలో 5. కంపెనీలు ఎంఆర్ఎఫ్ టైర్స్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ, మహేంద్ర అండ్ మహేంద్ర, ఈఎస్ఎస్ఏఈ,  థింక్ట్రాన్ ఐ సి ఎస్ సిస్టం మొదలగు కంపెనీ వారు పాల్గొంటున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.  WhatsApp Image 2025-04-18 at 4.54.02 PM

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News