గుర్రపు డెక్క ఆకు తొలగింపు

గుర్రపు డెక్క ఆకు తొలగింపు

IMG-20250407-WA1000
గుర్రపు డెక్క ఆకును తొలగిస్తున్న నాయకులు

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి మండల పరిధిలోని సంగెం (భీమలింగం) మూసి ఉదృతంగా ప్రవహించడంతో మూసీలో కొలువై ఉన్న భీమ లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారినీ గుర్రపు డెక్కా ఆకు కప్పేయడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది...భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సురకంటీ మరళీదర్ రెడ్డి తన స్వంత నిధులతో జేసిబిల సాయంతో గుర్రపు డెక్క ఆకును తొలగించారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ భీమ లింగం కాలువ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి రెండు కోట్లు నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అందుకే త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జక్కల వెంకటేష్, పడమటి వెంకటరెడ్డి , గర్దాసు మధు, మేకల మల్లేష్, ఉదయ్,శశికుమార్,భాస్కర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు

Views: 61

Post Comment

Comment List

Latest News

సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 17, న్యూస్ ఇండియా : సమాజంలో అన్ని రకాల ప్రజలు సమానంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్  క్రాంతి...
'భూ భారతిని' సమర్థవంతంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి.
ప్రాధమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి ... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి.
డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు .
అంబేద్కర్ కు 'ఘన నివాళులర్పించిన' జిల్లా ఎస్పీ.