అగ్నివీర్ కు ఉచిత శిక్షణ...

సురక్ష సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కిక్కరి గోపి శంకర్ యాదవ్..

On
అగ్నివీర్ కు ఉచిత శిక్షణ...

అగ్నివీర్ కు ఉచిత శిక్షణ...

సురక్ష సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కిక్కరి గోపి శంకర్ యాదవ్..

IMG-20250405-WA0281
సురక్ష సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కిక్కరి గోపి శంకర్ యాదవ్..

ఎల్బీనగర్, ఏప్రిల్ 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: సురక్ష సేవ సంఘం ఆధ్వర్యంలో అగ్నివీర్ పరీక్షలకు హాజరయ్యే యువతీ యువకులకు ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు సురక్ష సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కిక్కరి గోపి శంకర్ యాదవ్ వెల్లడించారు. ఈ సంద్భంగా విలేకల సమక్షంలో ఆయన మాట్లాడుతూ... సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (అగ్నివీర్) కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి స్వీకరిస్తున్నారు. 17.5 సంత్సరాల నుండి 21 సంత్సరాలలోపు అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేది లోగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సురక్ష సేవ సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులు సురక్ష సేవ సంఘం కార్యాలయం 7330892709 నంబర్ ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Views: 14

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 17, న్యూస్ ఇండియా : సమాజంలో అన్ని రకాల ప్రజలు సమానంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్  క్రాంతి...
'భూ భారతిని' సమర్థవంతంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి.
ప్రాధమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి ... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి.
డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు .
అంబేద్కర్ కు 'ఘన నివాళులర్పించిన' జిల్లా ఎస్పీ.