దురలవాట్లకు దూరంగా ఉంటే యువత భవిత ఉన్నతం..

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్.. 

On
దురలవాట్లకు దూరంగా ఉంటే యువత భవిత ఉన్నతం..

దురలవాట్లకు దూరంగా ఉంటే యువత భవిత ఉన్నతం..

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్.. 

IMG-20250407-WA0717
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్.. 

నల్గొండ జిల్లా, ఏప్రిల్ 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: విద్యార్ధులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఆలోచన లో పరిణతి, జీవితంలో ఉన్నతి తధ్యం అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. తుర్కయాంజాల్ కు చెందిన కొందరు యువకులు రఘునందన్ కు ఆత్మీయ సత్కారం చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. యువత స్నేహితులు ప్రభావం వల్ల చెడు అలవాట్ల కు గురయ్యే అవకాశం లేకపోలేదని, యుక్త వయస్సులో.. యుక్తి తో ఆలోచించి చెడు స్నేహానికి దూరంగా ఉంటే పొగాకు, ధూమపానం వంటి దురలవాట్ల కు "గురి"కారని రఘునందన్ సూచించారు. ఇంటర్, డిగ్రీ చేస్తున్నపుడే ఉత్తమ స్నేహితుల తో చేసే చెలిమి వల్ల బహుత్తమ నడత తో కూడిన భవిత యువత సొంతం అవుతుందని దిశా నిర్దేశం చేశారు. దారెడ్డి అభినవ్ రెడ్డి తదితరులు, పొగాకు నియంత్రణ కు రఘునందన్ విశేష కృషి చేశారు.

Views: 51

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 17, న్యూస్ ఇండియా : సమాజంలో అన్ని రకాల ప్రజలు సమానంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్  క్రాంతి...
'భూ భారతిని' సమర్థవంతంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి.
ప్రాధమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి ... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
డా. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి.
డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు .
అంబేద్కర్ కు 'ఘన నివాళులర్పించిన' జిల్లా ఎస్పీ.