గుర్రపు డెక్క ఆకు తొలగింపు

గుర్రపు డెక్క ఆకు తొలగింపు

IMG-20250407-WA1000
గుర్రపు డెక్క ఆకును తొలగిస్తున్న నాయకులు

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి మండల పరిధిలోని సంగెం (భీమలింగం) మూసి ఉదృతంగా ప్రవహించడంతో మూసీలో కొలువై ఉన్న భీమ లింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారినీ గుర్రపు డెక్కా ఆకు కప్పేయడంతో భక్తులకు ఇబ్బందిగా మారింది...భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సురకంటీ మరళీదర్ రెడ్డి తన స్వంత నిధులతో జేసిబిల సాయంతో గుర్రపు డెక్క ఆకును తొలగించారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ భీమ లింగం కాలువ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి రెండు కోట్లు నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అందుకే త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జక్కల వెంకటేష్, పడమటి వెంకటరెడ్డి , గర్దాసు మధు, మేకల మల్లేష్, ఉదయ్,శశికుమార్,భాస్కర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు

Views: 61

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.