శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..

ఏ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్..

On
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..

ఏ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్..

IMG-20250418-WA0629
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్..

*రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా ప్రతినిధి:* రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శన నిమిత్తం ఏ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆహ్వానం మేరకు హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ సీఐ లిక్కీ కృష్ణంరాజు, ఎస్సై తేజం రెడ్డి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లిక్కి కృష్ణంరాజు మాట్లాడుతూ.. మేడిపల్లి నక్కర్త గ్రామానికి నాకు ఎనలేని అనుబంధం ఉందని మా పోలీస్ స్టేషన్ తరపున నా సహాయ సహకారాలు ఎల్లవేళలా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఇంత మంచి దర్శన భాగ్యాన్ని కలిగించిన ఎ.వి.జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి దర్శన్, గ్రామస్తులు మక్కపల్లి మధుకర్, మక్కపల్లి సుధాకర్, కాశమల్ల శివకుమార్, సంగం రాకేష్, పర్వతాలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 67

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.