డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు .
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 14, న్యూస్ ఇండియా : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారి (ఎస్పీ) పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్,వివిధ సంఘాలు, సమాజ సేవా సంస్థల ప్రతినిధులు, స్థానిక నాయకులు, తదితరులు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Apr 2025 18:46:32
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 19, న్యూస్ ఇండియా : సంగారెడ్డి లో యూనైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం అధ్వర్యంలో "రన్ ఫర్ జీసస్" ర్యాలీని...
Comment List