*తప్పుడు ప్రచారం చేసిన రాజ్ న్యూస్ చానల్ పై ఛర్యాలు తీసుకోవాలి*

On
*తప్పుడు ప్రచారం చేసిన రాజ్  న్యూస్ చానల్ పై ఛర్యాలు తీసుకోవాలి*

IMG-20250411-WA0072 *తప్పుడు ప్రచారం చేసిన రాజ్ న్యూస్ చానల్ పై ఛర్యాలు తీసుకోవాలి*

 

Read More సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

Read More సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

*కొడకండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు*

 

*పాలకుర్తి నియోజకవర్గం యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్*

Read More జెండా ఊపి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన: కమలానంద భారతి స్వామి..

 

ఈ సందర్భంగా రాజేష్ నాయక్ మాట్లాడుతూ...

పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి ,యశస్వి రెడ్డి మరియు ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్ల పై తప్పుడు ప్రచారం చేస్తూ, పబ్బం గడుపుకుంటున్న రాజ్ న్యూస్ ఛానల్, యజమాన్యం పై ,మరియు యూట్యూబ్ ఛానల్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ కఠినంగా, శిక్షించాలని 

ఈలాంటి , ఏ ఛానల్ ఐనా, తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేదే,లేదని, ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్పుమని,

హెచ్చరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ 

మండల యూత్ అధ్యక్షులు దూదిపేట్ల యాకేష్ యాదవ్ 

వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.