ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

వనపర్తి భద్రినాద్ గుప్తా... 

On
ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి...

వనపర్తి భద్రినాద్ గుప్తా... 

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

IMG-20250410-WA0616
 ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని బోడకొండ గ్రామస్తుల డిమాండ్...

బోదకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వనపర్తి భద్రినాద్ గుప్తా అన్నారు. గత 20 సంవత్సరాల నుండి బోడకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈసారి పక్క గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బోడకొండ సెక్టార్ క్రింద అత్యధిక ధాన్యం పొందడం జరుగుతుంది. అందుకే గత ప్రభుత్వం 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకెపి సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం గత ప్రభుత్వం ఇక్కడ రైతు వేదిక బిల్డింగ్ కూడా కట్టించి రైతులకు అందుబాటులో ఉండే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. ఈసారి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోడకొండ గ్రామంలో ఏర్పాటు చేయవలసిందిగా మండల వ్యవసాయ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సంద్భంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు, ఆంబోతు రమేష్, కోర్ర జహవర్ నాయక్, రమేష్ నాయక్, ప్రబాకర్ పాల్గొన్నారు.

Read More అంబేద్కర్ కు 'ఘన నివాళులర్పించిన' జిల్లా ఎస్పీ.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.