క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

On
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

IMG-20250307-WA0556
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, మార్చి 12, న్యూస్ ఇండియా ప్రతినిధి:

ధూమపానం వీడితే?! దమ్ము కొట్టడం మానేసిన వాళ్ళే నిజమైన జీవిత విజేతలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.మార్చి 2వ బుధవారం జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రఘునందన్  మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల బారిన పడి ఎందరో తమ ఆరోగ్యాన్ని,తద్వారా జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్ళు, కాలేజీల సమీపం లో పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధిస్తూ .. "నో టుబాకో జొన్" గా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతి కి లేఖ రాసినట్టు తెలిపారు.తద్వారా పొగాకు రహిత భారతాన్ని నవ తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ రాష్ట్రపతి కి పంపిన ప్రార్థనలో వేడుకున్నట్టు తెలిపారు. 22 సంవత్సరాలుగా తను చేస్తున్న పొగాకు నియంత్రణ కృషి కి రాష్ట్రపతి భవన్ స్పoదిస్తుందన్న ఆశా భావం రఘునందన్ వ్యక్తం చేశారు.తల్లి దండ్రులు కూడా తమ పిల్లల్ని ఓ..కంట  కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. ఒక వేళ పొగాకు ఉత్పత్తుల కు విద్యార్ధులు, యువత అలవాటు ఐనా..కటువుగా.. కర్కశంగా మందలించే బదులు.. ప్రేమ గా ఆప్యాయంగా మంద లిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని రఘునందన్ అభిప్రాయ పడ్డారు.

Read More డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.