అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప

On

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. అంతర్వేది మినీ షిప్పింగ్‌ హార్బర్‌ నుండి సముద్రంలో వేటకు వెళ్లిన కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కిన చేప బరువు టన్నున్నర వరకు ఉంటుందని అంచనా. క్రేన్‌ సహాయంతో భారీ చేపను బయటకు చేర్చారు మత్స్యకారులు.దీనికి ధర తక్కువ పలకడంతో మత్సకారులు.. భారీ చేపను ముక్కలుముక్కలుగా నరికి కాకినాడకు తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. అంతర్వేది మినీ షిప్పింగ్‌ హార్బర్‌ నుండి సముద్రంలో వేటకు వెళ్లిన కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కిన చేప బరువు టన్నున్నర వరకు ఉంటుందని అంచనా. క్రేన్‌ సహాయంతో భారీ చేపను బయటకు చేర్చారు మత్స్యకారులు.దీనికి ధర తక్కువ పలకడంతో మత్సకారులు.. భారీ చేపను ముక్కలుముక్కలుగా నరికి కాకినాడకు తరలించారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...