ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్

ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్

మహబూబాబాద్ జిల్లా 
 *ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్IMG-20240513-WA0053 **


మండల విద్యాధికారి కార్యాలయం పరిధి లోని 229 పోలింగ్ కేంద్రానికి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించి ఓటు హక్కును వినియోగించిన    జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి  మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన  యువతి యువకులు  తమ తమ ఓటు హక్కును వినియోగించాలని అన్నారు.

Views: 17
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ