లంచం తీసుకుని ముంచేశారు..!

రెవెన్యూ అధికారులకు లంచాల జబ్బు..!

By Ramesh
On
లంచం తీసుకుని ముంచేశారు..!

డబ్బు పోయింది.. భూమి పోయింది... చివరికి ప్రాణం పోయింది....

రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు..!

ఎమ్మార్వో కార్యాలయం ముందు కుటుంబ సభ్యుల ధర్నా...

 

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 22 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More వివిధ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..

ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటూనే, లంచాల కోసం ఎగబడుతున్నారు.జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని పడమటికేశవపూర్ గ్రామానికి చెందిన కోమ్మాటి రఘుపతి ఊరివేసుకోని మృతి చెందారు.మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం...వారి వ్యవసాయ భూమి వద్ద ఉన్న మిగులు భూమిని మృతుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని సినియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి 4 లక్షలు తీసుకున్నారని, లంచం ఇచ్చి సంవత్సరం గడుస్తుండగా తిరిగి ఇవ్వకపోవడంతో చేసిన అప్పు తీర్చలేక, రెవెన్యూ అధికారులు తిరిగి తమ పైసలు ఇవ్వమని వాళ్ళ చుట్టూ తిరిగి చెప్పులు అరిగి తీవ్ర మనస్తాపంతో వ్యవసాయ భూమి వద్ద ఊరివేసుకోని మృతి చెందాడని, వారికి న్యాయం జరిగాలని బచ్చన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు శవంతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.

Read More పిహెచ్సి ని తనకి చేసిన డిఎంహెచ్ఓ

IMG-20240322-WA2291(1)

Read More మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం

IMG-20240322-WA2290

 

Views: 643
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
  మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ
తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్
సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి
మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....  బిజెపి పాలన రాక్షస పాలన....