మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసుల కవాతు

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసుల కవాతు

పోలీస్ బలగాల కవాతు

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ రోజున పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అన్నారు.

Views: 51
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
  మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ
తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్
సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి
మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....  బిజెపి పాలన రాక్షస పాలన....