నకిరేకల్ పట్టణంలో భాగ్య బిర్యానీ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నకిరేకల్ పట్టణంలో భాగ్య బిర్యానీ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 15 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) నకిరేకల్ పట్టణం లోని పాత ఎమ్మార్వో ఆఫీస్ కి ఎదురుగా భాగ్య బిర్యానీ సెంటర్ను ప్రారంభించిన నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ప్రొప్రైటర్ ఆదిమల్ల శ్యామ్ సన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దిన దిన అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు నాణ్యత మైన ఫుడ్ తో పాటు రుచికరమైన బిర్యానీ తిన్నవారికి తిన్నంత భోజనం అన్ని రకాల కూరగాయల భోజనాలతో సరసమైన ధరలకు అందిస్తామని ప్రొపైటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరేశం అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 75

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ