మనసాక్షి రిపోర్టర్ జలీల్ కుటుంబని పరామర్శిచిన

విగ్రం శ్రీనివాస్ గౌడ్

On

 సంIMG-20231018-WA0142గారెడ్డి జిల్లా తడ్కల్ మండల కేంద్రానికి చెందిన కంగ్టి మండల మన సాక్షి రిపోర్టర్ కుమారుడు ఖలీల్ ఇటివలే గుండె పోటుతో మరణించాడు విషయం తెలుసుకున్న విగ్రాం రామా గౌడ్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మాజీ కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరక్టర్. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. విగ్రాం శ్రీనివాస్ గౌడ్ , బుధవారం పరామర్శించి మనోధైర్యం ఇచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో అంజ గౌడ్. శంకర్ గౌడ్. రవి గౌడ్. శ్రీనివాస్ సాగర్. కైరంకొండ నాగరాజ్ . సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి