మహిళ పై దాడి.. బంగారు గొలుసు అపహరణ.
On
యర్రగొండపాలెం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో గేదెలు మేపుతున్న రవణమ్మ అనే మహిళ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసాడు. ఆమె మెడలోని రెండు లక్షల విలువైన బంగారు గొలుసును ఆ అజ్ఞాతవ్యక్తి ఎత్తుకెళ్లాడు.దుండగుడి దాడిలో తీవ్ర గాయాలు అయిన మహిళను మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట కు తరలించారు.
Views: 155
Tags:
Comment List