ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్, ఎంపీటీసీ

On
ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్, ఎంపీటీసీ

మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన మరికంటి వీరమల్లుగత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా గోరంట్ల సర్పంచ్ దామర్ల వెంకన్న రూ.4500 మరియు ఎంపీటీసీ శీరంశెట్టి వెంకన్న 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరంట్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు.IMG-20230923-WA0025

Views: 70
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News