ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్, ఎంపీటీసీ
By Vinoddaggula
On
మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన మరికంటి వీరమల్లుగత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా గోరంట్ల సర్పంచ్ దామర్ల వెంకన్న రూ.4500 మరియు ఎంపీటీసీ శీరంశెట్టి వెంకన్న 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరంట్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు.
Views: 70
Tags:
Comment List