PRC Ragada in AP

On

పీఆర్సీ రగడ పీఆర్సీపై జగన్‌ సర్కార్‌ మొండి వైఖరి వీడటంలేదు. దీంతో జేఏసీ నేతలు సమ్మె సైరన్‌ మోగించారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో పోరుకు దిగనున్నారు. ఇటు కొత్త పీఆర్సీనే అమలు చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. పోరాట కార్యాచరణపై తగ్గేదే లేదంటున్నారు. ఇక ఈ హడావిడిలో సీపీఎస్‌ రద్దు అంశం తెరమరుగవ్వడంపై సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిప్పులు కక్కుతోంది.

పీఆర్సీ రగడ

పీఆర్సీపై జగన్‌ సర్కార్‌ మొండి వైఖరి వీడటంలేదు. దీంతో జేఏసీ నేతలు సమ్మె సైరన్‌ మోగించారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో పోరుకు దిగనున్నారు. ఇటు కొత్త పీఆర్సీనే అమలు చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. పోరాట కార్యాచరణపై తగ్గేదే లేదంటున్నారు. ఇక ఈ హడావిడిలో సీపీఎస్‌ రద్దు అంశం తెరమరుగవ్వడంపై సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిప్పులు కక్కుతోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...