గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.

On
గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో బ్రహ్మశ్రీ డా: మహేశ్వరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో వేదొక్తంగా ప్రత్యేక పూజలతో బొడ్రాయి ప్రతిష్టించారు. ప్రతిష్ట మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామ పెద్దలు ప్రముఖులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-18 at 6.06.21 PM

Views: 27
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News