పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి

On
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి

అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసిన బిజెపి జిల్లా నాయకులు కంచరి బ్రహ్మం

న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్ : పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి కి ఆయన జయంతి నాడు మేము శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. అంత్యోదయ కు మరియు పేదల సేవ కు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం మనకు ప్రేరణ ను ఇస్తూనే ఉంటుంది. ఒక అసాధారణమైనటువంటి ఆలోచనపరుడి గా మరియు ఒక మేధావి గా కూడాను ఆయన ను అందరూ స్మరించుకోవడం జరుగుతుంది.’’ అని  బిజేపీ జిల్లా నాయకులు కే బ్రహ్మం  పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసామని అన్నారు. బిజేపీ జిల్లా నాయకులు కే బ్రహ్మం మరియు కార్యకర్తలు. అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బిజేపీ యూత్  నాయకులు  ఆంజనేయులు, అనిల్, సురేష్, శేఖర్ మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి