పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి

On
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి

అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసిన బిజెపి జిల్లా నాయకులు కంచరి బ్రహ్మం

న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్ : పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి కి ఆయన జయంతి నాడు మేము శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. అంత్యోదయ కు మరియు పేదల సేవ కు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం మనకు ప్రేరణ ను ఇస్తూనే ఉంటుంది. ఒక అసాధారణమైనటువంటి ఆలోచనపరుడి గా మరియు ఒక మేధావి గా కూడాను ఆయన ను అందరూ స్మరించుకోవడం జరుగుతుంది.’’ అని  బిజేపీ జిల్లా నాయకులు కే బ్రహ్మం  పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేసామని అన్నారు. బిజేపీ జిల్లా నాయకులు కే బ్రహ్మం మరియు కార్యకర్తలు. అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బిజేపీ యూత్  నాయకులు  ఆంజనేయులు, అనిల్, సురేష్, శేఖర్ మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News