కరెంట్ షాక్ తో కాడెద్దు మృతి
మాడుగుల మండల్ కొర్ర తండాలో ఘటన
On
(రంగారెడ్డి జిల్లా న్యూస్ ఇండియా రిపోర్టర్ పగడాల శ్రీశైలం) రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల్ కోర్ర తండాలో బుధవారం ఊరు సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఒక కాడెద్దు మృత్యువాత పడింది అదే తాండకు చెందిన నరసింహ అనే రైతుగా గుర్తించారు ఘటనకు సంబంధించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా కాదా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Views: 60
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కె పి హెచ్ బి టెంపుల్ బస్ స్టాప్ లో గణనాథుడికి ప్రత్యేక పూజలు
19 Sep 2024 21:28:30
- శేరి సతీష్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రస్ పార్టీ మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో న్యూస్ ఇండియా (హైదరాబాద్ ప్రతినిధి జైపాల్ సెప్టెంబర్ 19)
Comment List