వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి
On
వంటగ్యాస్ మంట అంటుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొగలిపాక గ్రామానికి చెందిన పబ్బు ఐలయ్య(48) వృత్తిరీత్యా గీత కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 6వ తేదీన రాత్రి వంట గది లో టీ పెడుతుండగా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తుకొని శరీరానికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా 12 వ తేదీన రాత్రి మరణించాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు
Views: 174
About The Author
Related Posts
Post Comment
Latest News
కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
16 Oct 2024 09:50:55
మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
Comment List