బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య

బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

*బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

 

తొర్రూరు IMG-20240213-WA0033 మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన గూడేల్లి లక్ష్మి అనారోగ్యం కారణంగా మృతి మృతి చెందడంతో సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కుమారుడైన గూడేల్లి యుగేందర్  కు 75 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసినట్లు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి కొమురయ్య, జలగం వెంకన్న, జంజిరాల మనోహర్, ధర్మారపు మహేందర్, వెంకన్న, యాకన్న, ప్రభాకర్ రెడ్డి,ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 31
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి