అమరావతి కేసులపై విచారణ మళ్లీ వాయిదా

On

హైకోర్టులో రాజధాని అమరావతి కేసులపై విచారణ మళ్లీ వాయిదా పడింది. 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో.. అమరావతి మాస్టర్‌ ప్లాన్ అమలు అయ్యేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై ఏజీ వాదనలు కూడా విన్న కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా వేసింది.

హైకోర్టులో రాజధాని అమరావతి కేసులపై విచారణ మళ్లీ వాయిదా పడింది. 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో.. అమరావతి మాస్టర్‌ ప్లాన్ అమలు అయ్యేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై ఏజీ వాదనలు కూడా విన్న కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా వేసింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...