తెలంగాణ ఎన్నికల్లో T.S.R.T.C కార్మికులు 70 శాతం

కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ 40శాతం B.R.Sపార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది .

By Venkat
On
తెలంగాణ ఎన్నికల్లో T.S.R.T.C కార్మికులు 70 శాతం

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా 70 శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు ఎందుకంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాం అనడం తో కార్మికులు సమ్మెబాట పట్టారు తర్వాత సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడి అరాస్మెంట్ కారణంగా కాంగ్రెస్ వైపు ముగ్గు చూపడానికి ప్రధాన కారణం గా భావించవచ్చు .అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ 40శాతం B.R.Sపార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంది చంద్రబాబు అరెస్ట్ కారణంగా B.R.Sపార్టీకి కొంతమంది సాఫ్ట్వేర్లు దూరమయ్యారు లేదంటే అత్యధికంగా సాఫ్ట్వేర్ లే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేవారు అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు విశ్లేషించారు.IMG-20231127-WA0432

Views: 32
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ