కంగ్టి లో జియో నెట్ వర్క్ ప్రొబ్లామ్

On
కంగ్టి లో జియో నెట్ వర్క్ ప్రొబ్లామ్

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి గత కొన్ని రోజులుగా జియోకు చెందిన చాలా మంది కస్టమర్లు నెట్వర్క్ సమస్యలను నివేదించారు. సిగ్నల్ నాణ్యత సరిగా లేకపోవడం, ఇంటర్నెట్ వేగం మందగించడం, తరచూ కాల్ డ్రాప్స్ వస్తున్నాయని వారు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను గుర్తించిన జియో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. అయినా ఎంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా పేరు అనిల్ జియో సిమ్ వాడుతున్న వినియోగదారుని

IMG_20231126_081449
అనిల్ జియో సిమ్ వినియోగదారుడు

జియో నెట్ వర్క్ తో నేను చాలా విసుగు చెందాను.రాత్రి సమయంలో నెట్ వర్క్ తరచూ నెమ్మదిగా ఉంటుంది ఫోన్ మాట్లాడాలన తరచుగా డిస్కనెక్ట్ అవుతుంది. నేను అంతరాయం లేకుండా వీడియోలు చూడలేను,ఆటలు లేకపోతున్న నా స్నేహితులతో చాట్ చేయలేకపోతున్నాను రోజు నెట్ బ్యాలెన్స్ వృధా అయిపోతుంది జియో సిమ్ తో చాలా ఇబ్బంది పడుతున్నాను పలుమార్లు కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేసిన వారు ఇప్పటివరకు తగు చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను

Views: 196

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...