అల్లర్ల వెనుక కుట్ర

On

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అల్లర్లకు పన్నాగం పన్నిన కుట్రదారులు, సూత్రదారుల్లో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అల్లర్లకు ఆవుల సుబ్బరావే స్కెచ్‌ వేసినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. విధ్వంస రచన వెనుక ఉన్న మాస్టర్ మైండ్, పక్కా ఆధారాలను బయటపెట్టారు. సుబ్బారావుతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. సుబ్బారావు, నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రిమాండ్‌కు తరలించారు.

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అల్లర్లకు పన్నాగం పన్నిన కుట్రదారులు, సూత్రదారుల్లో ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అల్లర్లకు ఆవుల సుబ్బరావే స్కెచ్‌ వేసినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. విధ్వంస రచన వెనుక ఉన్న మాస్టర్ మైండ్, పక్కా ఆధారాలను బయటపెట్టారు. సుబ్బారావుతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు రైల్వే పోలీసులు. సుబ్బారావు, నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి రిమాండ్‌కు తరలించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ