నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం
రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి
On
హైదరాబాద్లో ప్రముఖ హాస్య నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు.
నిన్న కార్దియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రాజేంద్రప్రసాద్కు ఒక కూతురు, కొడుకు ఉన్నారు.
నిన్న గుండెపోటు రావడంతో గాయత్రిని ఆసుపత్రికి
తరలించారు.
Read More విజయానికి ప్రతీకగా విజయదశమి
Views: 45
Comment List