తెలంగాణలో పలు చోట్ల భూకంపం
On
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్: తెలంగాణలో పలు చోట్ల భూకంపం సంగారెడ్డి జిల్లా; జనవరి 27 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల భూకంపం సంభవిం చింది. సంగారెడ్డి జిల్లాలోని ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపిం చింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Views: 109
About The Author
Related Posts
Post Comment
Latest News
20 Feb 2025 20:18:18
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
Comment List