ప్రజావాణికి 43 ఫిర్యాదులు.

On
ప్రజావాణికి 43 ఫిర్యాదులు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 28, న్యూస్ ఇండియా : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్  చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ఐ సి సి  జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు, డి ఆర్ ఓ పద్మజ రాణి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-28 at 5.59.42 PM

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పసలేని ప్రసంగం ........ఊక దంపుడు ఉపన్యాసం  ....కేసీఆర్ సభ పై కాంగ్రెస్ విసుర్లు  ......మాయ మాటలు ఇక పనిచేయవు. పసలేని ప్రసంగం ........ఊక దంపుడు ఉపన్యాసం ....కేసీఆర్ సభ పై కాంగ్రెస్ విసుర్లు ......మాయ మాటలు ఇక పనిచేయవు.
.....రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, పాలనను నిర్వీర్యం చేసిన కేసీఆర్ మరోసారి బహిరంగంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారనీ కొడకండ్ల మండల కాంగ్రెస్ ఆరోపించింది పార్టీ అధికార ప్రతినిధి...
వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..  సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ.
ప్రజావాణికి 43 ఫిర్యాదులు.
దేశంలో తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి.
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి..
నేడే వరంగల్ రజతోత్సవ  సభను విజయవంతం చేద్దాం రండి కదలి రండి..
గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపిన భద్రాద్రి  టాస్క్ ఫోర్స్