గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ

గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ

వలిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిమజ్జోత్సవంలో మంగళవారం రాత్రి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినాయకుని వద్ద ఏర్పాటుచేసిన లడ్డు వేలం వేసి దక్కించుకున్న పాశం మహిIMG-20231003-WA1096 పాల్ రెడ్డికి ఎమ్మెల్యే లడ్డును అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పైల్ల రాజ వర్ధన్ రెడ్డి ఎంపీపీ నూతి రమేష్ నాయకులు కొమురెల్లి సంజీవరెడ్డి శివశాంత్ రెడ్డి ఎమ్మె లింగస్వామి సీనియర్ జర్నలిస్టు పనుమటి దామోదర్ రెడ్డి బత్తిని పాండు చాలెంజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Views: 313
Tags:

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్