ప్రభుత్వ భూముల ఆక్రమార్కులపై కొరడా ఝులిపించిన రెవెన్యూ అధికారులు

On
ప్రభుత్వ భూముల ఆక్రమార్కులపై కొరడా ఝులిపించిన రెవెన్యూ అధికారులు

మార్కాపురం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజ్ సమీపంలో అసైన్మెంట్ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకొన్న విషయంపై వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్ది రెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి మీడియా ముఖంగా వెలుగులోకి తెచ్చిన విషయం అందరికీ విదితమే.అయితే దానిపై స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం పెద్దిరెడ్డి ప్రస్తావించిన సర్వే నెంబర్లలో ఉన్న ఆక్రమణలు తొలగించి స్వాధీన పరచుకున్నారు.అలాగే గతంలో వీఆర్వో లు సస్పెండ్ అయిన వ్యవహారంలో అక్రమంగా ఆన్లైన్ అయినా ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు అందించాలని పేదల పక్షాన పెద్దిరెడ్డి అధికారులకు కోరారు.అక్రమంగా ప్రభుత్వ భూములను రాత్రి కి రాత్రి ఆన్లైన్ చేసుకున్నా అక్రIMG-20230925-WA0251IMG-20230925-WA0257మార్కుల పేర్లు ఆన్లైన్ నందు తొలగించి ప్రభుత్వ భూములను సంరక్షించాలని పెద్ది రెడ్డి రెవిన్యూ అధికారులకు డిమాండ్ చేశారు.

Views: 303
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్