బిఆర్ఎస్ లో చేరిన ఎన్ ఆర్ ఐ

ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

బిఆర్ఎస్ లో చేరిన ఎన్ ఆర్ ఐ

పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన పాకనాటి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామని, వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు ఈదురు ఐలయ్య, శ్రీరాం సుధీర్, ముత్తినేని శ్రీను, కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..IMG-20230921-WA0202

Views: 72
Tags:

Post Comment

Comment List

Latest News

గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అశోక వి గ్రాండ్ లో ఘనంగా నిర్వహించారు
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...
రేషన్ బియ్యం దందా చేస్తే పి.డి యాక్ట్ కేసులు ఖాయం